కమ్లా పసంద్' ఓనర్ కోడలు ఆత్మహత్య...
కమ్లా పసంద్' ఓనర్ కోడలు ఆత్మహత్య
పాపులర్ పాన్ మసాలా కంపెనీ 'కమ్లా పసంద్' ఓనర్ కమల్ కిషోర్ కోడలు దీప్తి చౌరా సియా (40) ఆత్మహత్య చేసుకున్నారు.వివరాలు...ఢిల్లీ వసంత్ విహార్లోని తన ఫ్లాట్లో ఆ మె ఉరి వేసుకొని కనిపిం చారు.దీప్తి గదిలో పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసు కున్నారు.అందులో భర్త హరీత్ చౌరాసియా పేరును రాసినట్లు తెలుస్తోంది.2010లో దీ ప్తి-హర్దీత్ వివాహం చేసుకున్నారు.వారికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నారు.
Comments
Post a Comment