బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య...
బెంగళూరులో ఏపీ యువతి దారుణహత్య
బెంగళూరులోని ఏపీ యువతి హత్యకు గురైంది.అన్నమయ్య జిల్లా బిక్కింవారి పల్లికి చెం దిన దేవిశ్రీ (21) బెంగళూరులో బీబీఎం చదువుతోంది.ఆమెకు ప్రేమ్ వర్ధన్ అనే యువ కుడితో పరిచయం ఉంది.దేవిశ్రీని ప్రేమ్ తన ఫ్రెండ్ రూమ్కి తీసుకెళ్లి హత్య చేశాడు.ఆ త ర్వాత కనిపించకుండా పారిపోయాడు.గత సోమవారం ఉదయం ప్రేమ్ స్నేహితుడు రూ మ్కి వెళ్లి చూడగా...దేవిశ్రీ విగతజీవిగా కనిపించింది.దాంతో ఆయన పోలీసులకు స మాచారమిచ్చాడు.
Comments
Post a Comment