రికార్డ్ స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం...ఈఓ శ్రీనివాసరావు...
రికార్డ్ స్థాయిలో శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయంఈఓ శ్రీనివాసరావు
శ్రీశైలం మల్లన్న హుండి ఆదాయం ఎన్నడు లేనివిధంగా మొదటిసారిగా రికార్డు స్థాయిలో వచ్చింది.ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో లెక్కించారు.కార్తీక మాసం పుర స్క రించుకొని భక్తుల నుండి రూ.7,27,26,400 కోట్లు నగదును సమర్పించినట్లు ఈఓ శ్రీ నివాసరావు వెల్లడించారు.
Comments
Post a Comment