కట్టుకున్న భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన ఇద్దరు భార్యలు...
కట్టుకున్న భర్తను డీజిల్ పోసి కాల్చి చంపిన ఇద్దరు భార్యలు
నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం దేవక్కపేట గ్రామంలో సోమవారం దారుణం చో టు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మాలావత్ మో హన్(38)కు ఇద్దరు భార్యలు కుటుంబ కలహాలతో మోహన్ తన భార్యలు అయిన ఇద్ద రూ భార్యామణులు మోహన్ పై డీజిల్ పోసి కాల్చి చంపారు.మోహన్ కు ఐదుగురు కూతు ళ్లు ఉన్నట్లు గ్రామస్తుల ద్వారా సమాచారం అందుతుంది.ఈ ఘటన ద్వారా గ్రామంలో తీ వ్ర కలకలం రేపింది.పోలీసులు ఘటనా స్థలానికి వచ్చినట్లు సమాచారాన్ని సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.అసలు మోహన్ అనే వ్యక్తిపై తన భార్యలు ఎందుకు హత్యకు పాల్ప డ్డారు అనే విషయం విచారణ ద్వారా మరిన్ని వి వరాలు తెలియాల్సి ఉంది.
Comments
Post a Comment