CPM నాయకుడు పెంచలయ్య దారుణ హత్య...
CPM నాయకుడు పెంచలయ్య దారుణ హత్య
నెల్లూరు పట్టణం,వేదాయపాళెం సమీపంలో ఆర్ డిటీ కాలనీలో సిపిఎం కార్యకర్త,యు వనాయకుడు,కళాకారుడు కామ్రేడ్ కె.పెంచలయ్య హత్యను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీ నివాసరావు తీవ్రంగా ఖండించారు.అసాంఘిక గంజాయి గూండాల దాడిలో హత్యకు గురైన పెంచలయ్య మృతికి సంతాపం ప్రకటించారు.హత్య చేసిన గూండాలను పట్టుకు ని కట్టినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఆ ప్రాంతంలో గంజాయి బారిన ప డకుండా యువతను చైతన్య పరుస్తున్న నేపథ్యంలో సహించలేని గంజాయి వ్యాపారం చేస్తున్న ముఠా ఈ హత్యకు పాల్పడింది.ఇలాంటి ముఠాలను కఠినంగా అణచివే యాల ని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్.చేశారు.
Comments
Post a Comment