100రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
100రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లుఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభ తరం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా తగ్గించింది.మార్కెట్ విలువ రూ.10 లక్షలలోపు ఉన్న భూము లకు రిజిస్ట్రేషన్ ఫీజు ఇప్పుడు కేవలం రూ.100,ఎక్కువైతే రూ.1,000 మాత్రమే చెల్లిస్తే సరిపో తుంది.తల్లిదండ్రులు వీలునామా లేకుండానే చనిపోతే,వారసులు పరస్పర అంగీ కారంతో పంచుకున్న భూములను ఈ తక్కువ ఫీజుతో సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజి స్ట్రేషన్ చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే భూమి వారసుల పేర్లపై ఆటోమేటిక్గా మారుతుంది.
Comments
Post a Comment