100రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు...ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...

100రూపాయలకే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సులభ తరం చేస్తూ స్టాంపు డ్యూటీని భారీగా తగ్గించింది.మార్కెట్‌ విలువ రూ.10 లక్షలలోపు ఉన్న భూము లకు రిజిస్ట్రేషన్‌ ఫీజు ఇప్పుడు కేవలం రూ.100,ఎక్కువైతే రూ.1,000 మాత్రమే చెల్లిస్తే సరిపో తుంది.తల్లిదండ్రులు వీలునామా లేకుండానే చనిపోతే,వారసులు పరస్పర అంగీ కారంతో పంచుకున్న భూములను ఈ తక్కువ ఫీజుతో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజి స్ట్రేషన్‌ చేసుకోవచ్చు.రిజిస్ట్రేషన్‌ పూర్తయిన వెంటనే భూమి వారసుల పేర్లపై ఆటోమేటిక్‌గా మారుతుంది.

Comments

VS9TV NEWS

రాజస్థాన్లో వృద్ధుడి ఎదుట టేబుల్ పై కాళ్లు పె ట్టిన మహిళా కానిస్టేబుల్...సస్పెండ్ చేసిన అ ధికారులు...

ఇందిరమ్మ కాలనీలో కబ్జాకు గురవుతున్న రోడ్డు స్థలా న్ని కాపాడాలి...కల్లూరు తహసీల్దార్,నాల్గవ పట్టణ సిఐకి ఇందిరమ్మ కాలనీ వాసులు వినతిపత్రం అంద చేత...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గణేశుడు...

తెల్లవారుజాము లేచి సిబ్బందిని వేడుకున్నా నీళ్లు వదలడం లేదు...ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు...పట్టణ పౌర సంక్షేమ సంఘం...

22న విజయవాడలో బిసివై సభను జయప్రదం చేయండి...కంది వరుణ్ కుమార్ యాదవ్,బిసివై రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు...

రైతుల పొలంలో రైతుల ఆమోదం లేకుండా పైపులైన్ పనులు పూర్తి చేయడం అన్యాయం...

వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కు దరఖాస్తుల ఆహ్వానం...కె.ఎస్.విశ్వనా థన్,సమాచార,పౌర సంబంధాల శాఖ సంచాలకులు...

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు 27 ఏళ్ల జైలు శిక్ష...అప్పీల్‌ను తిరస్కరించిన బ్రెజిల్ సుప్రీంకోర్టు...

మైనర్లు వాహనంతో పట్టుబడితే చర్యలు... ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్...

32,35,37,41వ వార్డుల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ...కమ్మరి పార్వతమ్మ, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్...