గోదావరిలో తప్పిన పెను ప్రమాదం... 100మంది ప్రయాణికుల సురక్షితం...

గోదావరిలో తప్పిన పెను ప్రమాదం
100మంది ప్రయాణికుల సురక్షితం
ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఘటన
మరో పంటు సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేరిక
ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

VS9TV న్యూస్,కోనసీమ :
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో పెను ప్రమాదం తప్పింది.సఖినేటి పల్లి,పశ్చిమ గోదావరి జిల్లా,నరసాపురం మధ్య వశిష్ఠ గోదావరిలో 100మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న పంటు నది మధ్యలో ఆగిపోయింది.ప్రవాహ వేగానికి సాగర సంగమం వైపు కొ ట్టుకుపోతుండగా,సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను సురక్షితంగా ఒ డ్డుకు చేర్చారు.వివరాల్లోకి వెళితే...నరసాపురం నుంచి సఖినేటిపల్లికి ప్రయాణికులతో బ యలుదేరిన పంటు,నది మధ్యలోకి రాగానే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.దీం తో ఒక్కసారిగా ఆగిపోయింది.సిబ్బంది మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించినా ఫలి తం లేకుండా పోయింది. అదే సమయంలో నదిలో ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో పంటు అదుపుతప్పి అంతర్వేది సాగర సంగమం వైపు కొట్టుకు పోవడం ప్రారంభించింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్రఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న ని ర్వాహకులు వెంటనే అప్రమత్తమయ్యారు.మరో పంటును పంపి,దాని సహాయంతో నిలి చిపోయిన పంటును సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.దీంతో ప్రయాణికులు,వారి బంధువు లు ఊపిరి పీల్చుకున్నారు.ఈ రెండు జిల్లాల మధ్య రోజూ వేలాది మంది ఈ పంటుల మీదే రాకపోకలు సాగిస్తుంటారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...