రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం...

రాష్ట్రవ్యాప్తంగా 415 సర్పంచ్ లు, 8,304, వార్డు సభ్యులు ఏకగ్రీవం

VS9TV న్యూస్, హైదరాబాద్ :
తెలంగాణలో రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహి స్తుం డగా 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవ మయ్యాయి.పలు కారణాలతో ఐదు సర్పంచ్ స్థా నాలు నామినేషన్లు దాఖలు కాలేదు.మిగిలిన 3,911సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగ నుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 415 మంది సర్పంచ్ అభ్యర్థులు,8,304 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) అధికారికం గా ప్రకటించింది.జిల్లాల వారీగా పరిశీలిస్తే,కా మారెడ్డి జిల్లాలో అత్యధికంగా 44 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా,నల్గొం డ,నిజామా బాద్ జిల్లాల్లో చెరో 38స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.రెండో విడతలో భాగంగా 4,332 గ్రామ పంచాయతీలకు,38,322వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చే సింది.నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి సర్పంచ్ బరి నుంచి 7,5 84 మంది,వార్డు సభ్యుల బరి నుంచి 10,427మంది తమ నామినేషన్లను ఉపసంహ రించుకున్నారు.ఇప్పటి వరకు జరిగిన రెండు విడతలను కలిపి చూస్తే,రాష్ట్రవ్యాప్తంగా మొ త్తం 810మంది సర్పంచ్‌లు,17,635మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎ న్నికల సంఘం ప్రకటనలో స్పష్టం చేసింది.మిగిలిన స్థానాలకు త్వరలోనే పోలింగ్ జరగ నుంది.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...