రోడ్డు ప్రమాదం...సిరిసిల్ల,బీటెక్ విద్యార్థిని మృతి...
రోడ్డు ప్రమాదం...సిరిసిల్ల,బీటెక్ విద్యార్థిని మృతి
VS9TV న్యూస్ హైదరాబాద్ :
హైదరాబాద్–ఘట్కేసర్ పరిధిలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదు వుతూ,సమీపంలోని హాస్టల్లో ఉంటున్న సిరిసిల్లకు చెందిన హాసిని(18) అనే యువతి, తన స్నేహితుడు అక్షయ్తో కలిసి ఉప్పల్ వెళ్లి,అర్ధరాత్రి రెండు గంటలకు ఘట్కేసర్ తిరి గి వస్తుండగా బైక్ నుండి అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయా లుకావడంతో అక్కడికక్కడే హాసిని మృతి చెందిన ఘటన జరిగింది.హాసిని కుటుంబ స భ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Post a Comment