ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ...పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి...

ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ
పవన్ కళ్యాణ్,ఉప ముఖ్యమంత్రి 
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యా ణ్ మంగళగిరిలోని క్యాంపు కార్యాల యంలో క్రికెటర్లు,శిక్షకులు,సహాయక సి బ్బంది ఈ భేటీ అయ్యారు. ఈ సందర్బం గా ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించారు.ఒక్కో క్రికెటర్ కీ రూ.5 లక్షల చొప్పున చెక్ ప్రదానం చేశారు. శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున చెక్కు లు అందించారు.ప్రతి మహిళ క్రికెటర్ కీ పట్టుచీర,శాలువాతోపాటు జ్ఞాపిక,కొండ పల్లి బొమ్మలు,అరకు కాఫీతో కూడిన బ హుమ తులను అందించి సత్కరించారు.
మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడారు.అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని,అన్ని విధాలా అండగా నిలవా లని అన్ని రాష్ట్రా ల ముఖ్యమంత్రులకు స్వ యంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రా ష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహి స్తోందని,మహిళా క్రికెటర్లు తెలిపిన అంశా లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ క్రీడాకారి ణులు దీపిక (జట్టు కెప్టన్), పాంగి కరుణా కు మారి ఉండటం సంతోషంగా ఉందన్నారు.ఈ సందర్భంగా జట్టు కెప్టన్ దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు.ఆమె శ్రీ సత్యసాయి జిల్లా,హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు.తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేశారు. ఇందుకు అవసరమైన చర్యలు చేప ట్టా లని,అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెం దిన క్రికెటర్ కరుణకుమారికి చేసిన విజ్ఞ ప్తులపై తక్షణమే చర్యలు ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....