రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... హాజరైన మంత్రి సత్యప్రసాద్...
రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరైన మంత్రి సత్యప్రసాద్
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స మీక్ష సమావేశం ఏర్పాటుచేశారు.సమావే శానికి మంత్రి సత్యప్రసాద్ హాజరయ్యా రు.ఈ సందర్బంగా రెవెన్యూ శాఖ సీఎస్ సాయిప్రసాద్ రెవెన్యూ శాఖ వివరాలు ముఖ్యమంత్రి దృష్టికి వివరించారు.గతే డాది జూన్,15 నుంచి ఈ ఏడాది డిశం
బర్,1వ తేదీ వరకు 5,28,217 గ్రీవె న్స్ లు వచ్చాయి..4,55,189 గ్రీవెన్స్ లు పరిష్కరించగా,పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్స్ లు పాలనా సంస్కరణ లతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూ టేషన్ ప్రక్రియ వేగవంతం జరుగుతుందని పేర్కొన్నారు.అదేవిదంగా 2024,జూన్ నుంచి 22ఏ జాబితా నుంచి తప్పించాల ని 6,846 దరఖాస్తులు దాఖలుకాగా... 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే,వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు జరి గింది.రీసర్వేలో ఎలాంటి తప్పులు,పొర పాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్ర్ గ్రెడేషన్,2.77కోట్ల కుల ధ్రువీకరణ పత్రా లు ఆధార్తో అనుసంధానం..ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్,రిజిస్ట్రేషన్ శాఖ ద్వా రా రూ.10,169 కోట్ల ఆదాయం ల క్ష్యం...ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెం డ్లీ రిజిస్టేషన్కు కార్యాచరణ...15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.
Comments
Post a Comment