రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష... హాజరైన మంత్రి సత్యప్రసాద్...

రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరైన మంత్రి సత్యప్రసాద్
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స మీక్ష సమావేశం ఏర్పాటుచేశారు.సమావే శానికి మంత్రి సత్యప్రసాద్ హాజరయ్యా రు.ఈ సందర్బంగా రెవెన్యూ శాఖ సీఎస్ సాయిప్రసాద్ రెవెన్యూ శాఖ వివరాలు ముఖ్యమంత్రి దృష్టికి వివరించారు.గతే డాది జూన్,15 నుంచి ఈ ఏడాది డిశం
బర్,1వ తేదీ వరకు 5,28,217 గ్రీవె న్స్ లు వచ్చాయి..4,55,189 గ్రీవెన్స్ లు పరిష్కరించగా,పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్స్ లు పాలనా సంస్కరణ లతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమ్యూ టేషన్ ప్రక్రియ వేగవంతం జరుగుతుందని పేర్కొన్నారు.అదేవిదంగా 2024,జూన్ నుంచి 22ఏ జాబితా నుంచి తప్పించాల ని 6,846 దరఖాస్తులు దాఖలుకాగా... 6,693 గ్రామాల్లో పూర్తయిన రీసర్వే,వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు జరి గింది.రీసర్వేలో ఎలాంటి తప్పులు,పొర పాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్ర్ గ్రెడేషన్,2.77కోట్ల కుల ధ్రువీకరణ పత్రా లు ఆధార్‍తో అనుసంధానం..ఈ ఆర్థిక సంవత్సరం స్టాంప్,రిజిస్ట్రేషన్ శాఖ ద్వా రా రూ.10,169 కోట్ల ఆదాయం ల క్ష్యం...ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెం డ్లీ రిజిస్టేషన్‍కు కార్యాచరణ...15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....