దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి...

దైర్యంగా దొంగను పట్టుకున్న యువతి

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
కేరళ,అలప్పుజకు చెందిన దివ్య అనే బాలిక ఢిల్లీలోని కేరళ స్కూల్‌లో 9వ తరగతి చదు వుతోంది.రాత్రి సమయంలో ట్యూషన్ ముగించుకుని తన తల్లితో కలిసి ఇంటికి వెళ్తుం డగా,ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె తల్లిని కిందకు తోసేసి,మెడలోని గొలుసును లా క్కొని పారిపోయాడు.తల్లి కింద పడిపోవడాన్ని చూసిన దివ్య ఏమాత్రం భయపడ కుం డా దొంగను వెంబడించింది.
రద్దీగా ఉన్న రోడ్డుపై దాదాపు అర కిలోమీటరు దూరం పరుగెత్తి అతడిని దైర్యంగా పట్టు కుంది.గత ఐదేళ్లుగా కరాటే నేర్చుకుంటున్న దివ్య,తన నైపుణ్యంతో దొంగను లొంగదీసి కిందకు పడవేసింది.అనంతరం స్థానికుల సహాయంతో అతడిని పోలీసులకు అప్పగిం చారు.గొలుసు కంటే కూడా,మా అమ్మను కిందకు తోసేయడం చూసినప్పుడు నాకు కలి గిన ఆగ్రహమే నన్ను అతడిని పట్టుకునేలా చేసింది అని దివ్య పేర్కొంది.ఆపత్కాలంలో అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంత అవసరమో ఈ సంఘటన మరోసారి నిరూపిం చింది.దివ్య చూపిన సాహసాన్ని కచ్చితంగా అభినందించాలి.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....