హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన... కమ్మరి పార్వతమ్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్...
హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునః నిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శనకమ్మరి పార్వతమ్మ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్
హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునఃనిర్మాణ కమిటి చైర్మన్ ఎద్దుల మహేశ్వర రెడ్డి ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ హాజర య్యారు.
ఈ సందర్బంగా కోడుమూరు హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న దేవస్థాన పునఃనిర్మాణం,గాలి గోపురం పనుల సందర్శన చేశారు.అనంత రం శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామా నుజ జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి,ఆహ్వానితులు అందరితో పాటు కలిసి శ్రీరాముల దేవస్తానం నుండి హరి-హర క్షేత్ర శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు మహా పాదయాత్ర,హిందూ స మ్మేళనం నిర్వ హించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోడుమూరు గ్రామప్రజలు,ఆల యం కమిటి సభ్యులు,భక్తులు,తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Post a Comment