ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టాలి... ఎమ్మెల్యే రాజా సింగ్...
ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టాలిఎమ్మెల్యే రాజా సింగ్
హైదరాబాద్లోని ఓ రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలన్న తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయంపై ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రా ష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల పేర్లు పెట్టకుండా,విదేశీయుడైన డొనాల్డ్ ట్రంప్ పేరు ఎందుకు పెట్టాలని ఆయన ప్రశ్నించారు.ఇది కేవలం వార్తల్లో నిలవడానికే చే స్తున్నారని,భాగ్యనగర్ రోడ్డు అని పెట్టినా బాగుండే దని రాజాసింగ్ విమర్శించారు.
Comments
Post a Comment