కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం...ప్రమా దంలో వ్యక్తి దారుణ మృతి...

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో వ్యక్తి దారుణ మృతి

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరం,మెడికల్ కళాశాల వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి...కర్నూలు నగరం,సం జయ్ గాంధీనగర్ కు చెందిన సూర్య పోగు మదన్ కుమార్ అలియాస్ చిన్న (34) గతంలో ఎల్ ఐసిలో పనిచేశాడు.నేడు న గరంలోని సర్వీస్ సెంటర్ నుండి అతను ద్విచక్ర వాహ నం ను తీసుకుని రాజవిహార్ మీ దుగా జిల్లా కలెక్ట రేట్,సంజయ్ గాంధీనగర్ లోని తన గృహానికి బయలు దేరాడు.
మార్గమధ్యంలో మెడికల్ కళాశాల ప్రాంతంలో జయరాజ్ స్టీల్స్ (AP-39-WA-52 20) బస్సు అతివేగంతో వెనుక వైపు నుండి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.ప్రమాదం లో మదన్ కుమార్ తలపై బస్సు వెళ్లడంతో తలఛిద్రం అయి,అక్కడికక్కడే మృతి చెందా డు.మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు.మరోవైపు ప్రస్తుతం భార్య ఏడు నెలలు గర్భిణీ గా ఉంది.సమాచారం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని,మృ తదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.మృతుడి తల్లి పిర్యాదు మేరకు ట్రాఫిక్ పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....