అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడు...అక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్...
అర్ధరాత్రి రెండు గంటలకు బాత్రూంలో భార్య గొణుగుడుఅక్రమ సంబంధం అనుకున్న వ్యాపారికి షాక్
గుంటూరు జిల్లా,బ్రోడిపేటలో పేరున్న వ్యాపారి రవి చౌదరి (34).ఇంట్లో పెద్ద ఉమ్మ డి కు టుంబం.భార్య శ్రావణి ఇల్లు చక్క బెడుతుంది కానీ,భర్తతో మాట్లాడటం మానేసింది.పడ కగదిలో కూడా దూరం పెరిగింది.అయితే మొన్న మంగళవారం రాత్రి రెండు గంటలకు, శ్రావణి బాత్రంలో ఎవరితోనో నవ్వుతూ,గుసగుసగా మాట్లాడటం రవికి వినిపించింది.ఈ నేపథ్యంలో పాత లవర్ తో మాట్లాడుతోందేమో అని రక్తం మరిగిపోయింది అని రవి చె ప్పాడు.రచ్చ చేస్తే పరువు పోతుందని భయపడి,గట్టిగా నిలదీస్తే అసలు నిజం తెలిసింది. శ్రావణి ఫోన్లో మాట్లాడింది లవర్ తో కాదు...'దోస్త్' (Dostt) యాప్ లో హైద రాబాద్ కి చెందిన వంశీ అనే ఒక అపరిచితుడితో! భర్త వ్యాపారంలో పడి పట్టించుకోవట్లేదని, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతున్నానని ఆమె ఆ యాప్ లో ఏడుస్తూ చెప్పుకుంది.ఇక్కడే అ సలు ట్విస్ట్ ఉంది.ఈ అపరిచితుడు ఆమెను తప్పుదారి పట్టించలేదు."అమ్మాయి,మీ ఆ యన బిజినెస్ టెన్షన్ లో ఉండి ఉంటాడు.రేపు మంచిగా రెడీ అయ్యి,ఆయనకు ఇష్టమైన గోంగూర మటన్ వండిపెట్టి ప్రేమగా మాట్లాడు,"అని ఒక అన్నలా సలహా ఇచ్చాడు.కేవలం రూ.16 రీఛార్జ్ తో,ఇంట్లో చెప్పుకోలేని విషయాలు దోస్త్ యాప్ లో పంచుకుని శ్రావణి రిలీఫ్ అయ్యింది.ఆ మరుసటి రోజే భార్యలో వచ్చిన మార్పు చూసి రవి ఆశ్చర్యపోయాడు. "టైంపాస్ యాప్ అను కున్నా,కానీ ఇది నా కాపురాన్నే నిలబెట్టింది,"అని రవి తెలిపా డు.
Comments
Post a Comment