నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను చేరవేయడాన్ని నిషేధించండి...CITU...

నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో ప్రయాణికులను 
చేరవేయడాన్ని నిషేధించండి
అనుమతి లేని టు వీలర్ పై చర్యలు తీసుకోండి
ఉప రవాణా కమిషనర్ కు సిఐటియు వినతి పత్రం అందచేత

VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
కర్నూలు నగరంలో ప్రైవేటు సంస్థ అయిన రాపిడ్ ఆన్లైన్ యాప్ ద్వారా ప్రయాణికులను చే రవేయడానికి టూ వీలర్లను ఉపయోగించుకుని,వాటి ద్వారా ప్రయాణికులను చేరవేస్తు న్నారని టూవీలర్ ద్వారా ప్రయాణికులను చేరవే స్తున్న రాపిడ్ సంస్థను వెంటనే రద్దు చే యాలని సిఐటియు ఆటో యూనియన్ న్యూ కమిటీ ఆధ్వర్యంలో శనివారం పి.తాండ్ర పా డు సమీపంలో ఆర్ టిఎ కార్యాలయం,కర్నూలు జిల్లా ఉపరవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారికి వినతి పత్రం అందచేశారు.ఈ సందర్భంగా ఆటో కార్మిక సంఘం సిఐటియు జి ల్లా ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్,ఆటో కార్మిక సంఘం సిఐటియు న్యూసిటీ ప్రధాన కార్య దర్శి బి.రాధాకృష్ణ మాట్లాడుతూ ఓలా,ఉబర్,రాపిడ్ లాంటి ప్రైవేట్ యాపులు పుట్టగొ డు గుల్లా పుట్టుకొచ్చి ఆటో కార్మికులను నిలువుదోపిడీ చేస్తున్నాయని అన్నారు. ఇదేకాక ప్ర యాణికులను చేరవేయడానికి ఎలాంటి అనుమతులు,అవకాశాలు లేని నాన్ ట్రాన్స్ పోర్ట్ వాహనాలైన టూ వీలర్లపై ప్రయాణికులను చేరవేస్తూ ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి కొ డుతున్నారని వారు వివరించారు.కావున వీటిని తక్షణమే అరికట్టకపోతే పెద్దఎత్తున ఆం దోళన కార్యక్రమం చేస్తామని,అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు డి మాండ్ చేశారు.కర్నూలు ఉప రవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారి మాట్లాడుతూ ప్రభు త్వం నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు ఎక్కడ లేదని,రాపిడ్ యాజమాన్యాన్ని పిలిచి చర్చిస్తా మని నిబంధనలు అతిక్ర మిస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నగర అధ్యక్షులు ఎస్.హుస్సేన్ వలి,ఉపాధ్యక్షులు ఎస్. మాలిక్ భాషా,ఖలీల్ అహ్మద్,తదితరులు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...