యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు అడ్ హక్ కమిటీ ఎన్నిక
కర్నూలు జిల్లా,కోడుమూరు మండలం,స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆదివా రం యునై టెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) కోడుమూరు మండలం జర్నలిస్ట్ ల సమావేశం సీనియర్ జ ర్నలిస్ట్ లక్ష్మన్న అధ్యక్షతన ఏర్పాటుచేయడం జరిగింది.సమావేశానికి యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (UJF) వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ,జిల్లా అధ్యక్షులు దండు విద్యాసాగర్,జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్,జిల్లా నాయకులు వి.విజయ్ కుమార్, జి.విజయ్ కుమార్ హాజరయ్యారు.ముందుగా మండలంలో జర్నలిస్ట్ సమ స్యల పరిష్కా రం కోసం కృషి చేస్తూ అడ్ హక్ కమిటీ ఎన్నిక జరిగింది.కమిటీ అధ్యక్షులు ఎం.లక్ష్మన్న ,కార్యదర్శిగా ఎం.కృష్ణ,ఉపాధ్యక్షలుగా బి.వీరన్న,సహాయ కార్యదర్శిగా కె.సురేష్ లను మండల జర్నలిస్ట్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా దండు విద్యాసాగర్ మాట్లాడారు.మండలంలో జర్నలిస్ట్ ల పిల్లలకు విద్యా రాయితీ,అక్రిడిటేషన్,హెల్త్ స్కీమ్,ఇళ్ల స్థలాలు వంటి ప్రధాన సమస్యలపై చర్చించారు.వీ టి పరిష్కారం కోసం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (UJF) నిర్వహించే పోరాటాలకు మండల జర్నలిస్ట్ తమ సహకారం అందించాలని కోరారు.అనంతరం యునైటెడ్ జర్నలి స్ట్ ఫోరం (UJF) సభ్యత్వం నమోదు ప్రారంభించారు.
Comments
Post a Comment