ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవా లి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...
ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలియునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణవిక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ -2026ను వ్యవస్థాప క అ ధ్యక్షులు నీలం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి గిలిగిత్త విజయ్ కుమార్,కల్లూరు మండలం అధ్యక్ష,కార్యదర్శులు మంతా లోకేష్,మధుసూదన్ ల ఆధ్వర్యంలో మంగళవా రం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆవిష్కరణ అనంతరం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ కర్నూలు ప్రజలకు ట్రాఫి క్ నిబంధనలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రమాదాలపై,ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలు అవగాహనా కల్పిస్తూ పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది అన్నారు.కావున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించడంతోపాటుగా...తమ పిల్లల ప్రాణాలు కాపాడుకునే విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.హెల్మెట్ ధరించడం,తల్లితండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వ కుండా జాగ్రత్తలు పాటించడం,మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవ హరించాలని సిఐ విజ్ఞప్తి చేశారు.అదేవిదంగా కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా కేం ద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణధికారి పి.రామాంజనేయులు,కర్నూలు జిల్లా డ్రగ్స్ అధికారి డి.హరి హర తేజలను మర్యాద పూర్వకంగా కలిసి నూతన క్యాలెండర్ ను అందచేయడం జరిగింది.అలాగే కల్లూరు మండలం తహసీల్దార్ కె.ఆంజనేయులు చేతు ల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో వి.విజయ్ కుమార్,రమేష్,పలు సం స్థల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
Comments
Post a Comment