ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవా లి...యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

ప్రమాదాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలి
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ - 2026 ఆవిష్కరణ
విక్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ

VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నూతన క్యాలండర్ -2026ను వ్యవస్థాప క అ ధ్యక్షులు నీలం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి గిలిగిత్త విజయ్ కుమార్,కల్లూరు మండలం అధ్యక్ష,కార్యదర్శులు మంతా లోకేష్,మధుసూదన్ ల ఆధ్వర్యంలో మంగళవా రం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఆవిష్కరణ అనంతరం నాల్గవ పట్టణ సిఐ విక్రమ్ సింహ కర్నూలు ప్రజలకు ట్రాఫి క్ నిబంధనలపై ప్రజలకు పలు సూచనలు చేశారు.ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాల వల్ల ఎంతో మంది ప్రాణనష్టం జరుగుతుందని అన్నారు.ఈ నేపథ్యంలో ప్రమాదాలపై,ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలు అవగాహనా కల్పిస్తూ పోలీస్ శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిం చడం జరుగుతుంది అన్నారు.కావున ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించడంతోపాటుగా...తమ పిల్లల ప్రాణాలు కాపాడుకునే విధంగా తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.హెల్మెట్ ధరించడం,తల్లితండ్రులు మైనర్ లకు వాహనాలు ఇవ్వ కుండా జాగ్రత్తలు పాటించడం,మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవ హరించాలని సిఐ విజ్ఞప్తి చేశారు.అదేవిదంగా కర్నూలు నగరంలోని కర్నూలు జిల్లా కేం ద్ర సహకార బ్యాంక్ ముఖ్య కార్య నిర్వహణధికారి పి.రామాంజనేయులు,కర్నూలు జిల్లా డ్రగ్స్ అధికారి డి.హరి హర తేజలను మర్యాద పూర్వకంగా కలిసి నూతన క్యాలెండర్ ను అందచేయడం జరిగింది.అలాగే కల్లూరు మండలం తహసీల్దార్ కె.ఆంజనేయులు చేతు ల మీదుగా ఆవిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో వి.విజయ్ కుమార్,రమేష్,పలు సం స్థల్లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....