శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ కు నిత్యావసర వస్తువులు విరాళం...
శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ కు నిత్యావసర వస్తువులు విరాళం
కర్నూలు నగరం, కల్లూరు,అర్బన్,బి.ఆర్ రెడ్డి కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ చారిట బుల్ ట్రస్ట్ కు గురువారం దాత అర్చక రామస్వామి జన్మదినం పురస్కరించుకొని తండ్రి అ ర్చక శ్రీనివాసులులు సంయుక్తంగా ట్రస్ట్ చైర్మన్ వాసంతికి నిత్యావసర వస్తువులు విరా ళం అందచేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నిరాశ్రయులైన స్త్రీ,పురుషులకు భ రోసా కల్పిస్తూ అండగా నిలవడం అభినందననీయం అని అన్నారు.కావున ప్రతి ఒక్కరు తమ ఇళ్లలోని శుభాకార్యాలు ఇలాంటి నిరాశ్రయుల మధ్యలో జరుపుకోవడం ద్వారా స మాజానికి మంచి మార్గాన్ని చూపిన వారవుతారని సూచించారు.
ట్రస్ట్ చైర్మన్ వాసంతి మాట్లాడుతూ శ్రీ సీతారా మాంజనేయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఎన్నో ఏళ్లుగా 60సంవత్సరాలుపైబడిన స్త్రీ,పురుషులు అనే బేధం లేకుండా వారికీ ని వాసం,ఆరోగ్య పరిరక్షణ వంటివసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.కావున శ్రీసీతారామాం జనేయ చారిటబుల్ ట్రస్ట్ సేవలు గుర్తించి అర్చక రామస్వామి,అర్చక శ్రీనివాసులులు ట్రస్ట్ కు నిత్యా వసర వస్తువులు అందించడం పట్ల కృతజ్ఞతలు తెలియచేశారు.అదే విదంగా దాతలు తమ విరాళాలు "89772 78512" ఫోన్ పే ద్వారా చెల్లించాలని వారు విజ్ఞ ప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు పవన్ కుమార్ గౌడ్,ట్రస్ట్ సిబ్బంది పా ల్గొన్నారు.

Comments
Post a Comment