జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపి యన్షిప్ లో గెలుపొందిన కర్నూలు క్రీడాకా రులు...క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్...
జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపి యన్షిప్ లో గెలుపొందిన కర్నూలు క్రీడాకా రులు
క్రీడాకారులను అభినందించిన డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్
2025,డిసెంబర్ 27,28,29 తేదీలలో హైదరాబా దులోని ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో 5వ జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆ ర్చరీ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ట్రెడిష నల్ ఆర్చరీ నుండి 30మంది క్రీడాకారు లు పాల్గొన్నారు.ఇందులో ఏడు బంగారు పథకాలు,ఆరు సిల్వర్ పథకాలు,10 కాం స్య పథకాలు సాధించారు.ఈ సందర్బం గా శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో క్రీడాకారులను డీఐజీ / కర్నూలు ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీ యస్థాయిలో బంగారు పతకాలు కైవసం చేసు కోవాలంటే చాలా కష్టతరమైన విషయం అని,గోల్డ్ మెడల్స్ సాధించిన వారిలో కర్నూలుకు చెందిన క్రీడాకారులు ఉండడం గర్వించదగ్గ విషయమని,ఇంకా అంతర్జాతీయ స్ధాయిలో రాణించాలని డిఐజి విక్రాంత్ పాటిల్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ట్రెడిషనల్ ఆర్చరీ అసోసియేష న్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ ఎన్.వేణుగోపాల్ రెడ్డి,క్రీడాకారులు,తల్లి దండ్రులు,కర్నూలు త్రీ టౌన్ ఎస్ఐ ఏ.పీ. శ్రీనివాసులు,కర్నూలు డీఎస్పీ కార్యాల యం మహిళా కానిస్టేబుల్ మాధవి,కోచ్ వజ్రరాజు పాల్గొన్నారు.
బంగారు పతకాలు సాధించిన విద్యార్థులు :
1.విమల్
2.స్కందన్
3.మాధురి
4.లలిత
5.భావేష్
6.ప్రమోద్
7.శ్రీజ
వెండి పతకాలు సాధించిన విద్యార్థులు :
1.హోమిత
2.కృతిక
3.అవంతిక
4.తన్వీర్
5.ఈషిత
6.హుస్సేన్
Comments
Post a Comment