పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాతక హత్య...
పింఛన్ డబ్బుల కోసం స్నేహితుడి కిరాత క హత్య
మార్కాపురం జిల్లా,బెస్తవారిపేట మండ లంలో సంచలనం సృష్టించిన హత్య కేసును డి.ఎస్. పి యు నాగరాజు ఆధ్వర్యంలోని కంభం సీఐ మల్లికార్జున బేస్తవా రిపే ట ఎస్ ఐ రవీంద్రారెడ్డి ఎంతో చాకచక్యంతో నిoధితుని అరెస్ట్ చేయ డం జరిగింది.ఈ మేరకు డి.ఎస్.పి నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం...బెస్తవారిపేట మం డలంలోని బీసీ కాలనీ నందు దూదేకుల చెంది న నాగూర్ ఇంటిని అద్దెకు తీసుకొని,గత కొంత కాలంగా పొట్టేలు మాంసంను బెస్తవారిపేటలో కొనుగోలు చేస్తున్న మోక్ష గుండం కొమరోలు చి న రంగయ్య,జయంపు కృష్ణ అను ఇద్దరూ గత కొంతకాలంగా ఒకే చోట ఉంటూ వ్యాపారం సా గిస్తున్నారు.గత 31వ తేదీన జయంబు కృష్ణ య్యకు పింఛన్ రావడం చేత వచ్చిన రూ.
4000 పింఛన్ ను ఇంట్లో సరుకుల కోసం ఇమ్మని అడుగులుగా దాని విషయమై ఇ రువురి మధ్య కొంత గొడవ జరిగింది.సదరు రంగయ్య ఆవేశంతో నిద్రిస్తున్న జయంబు కృష్ణయ్యను మాంసం కోసే కత్తితో గొంతు,రెం డు చేతి మనికట్ల వద్ద నరకడంతో మృతుడు జయంబు కృష్ణయ్య అక్కడి కక్కడే మృతి చెం దాడు.ఈ విషయమై భయపడిన కొమరోలు రంగయ్య ఇంట్లో నుంచి పారిపోవడం జరిగిం ది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు,డి. ఎస్.పి నాగ రాజు ఈ కేసును ఎంతో వ్యక్తిగ తంగా తీసుకొని సదరు సిఐ మల్లికార్జున బెస్త వారి పేట ఎస్ ఐ రవీంద్రారెడ్డితో కలిసి ఈ కే సును పూర్తి చేయడం జరిగింది.
Comments
Post a Comment