వరంగల్ జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వేత అనుమానాస్పద మృతి
భర్త విక్రమ్పై అనుమానాలు...పోలీసుల అదుపులోకి తీసుకుని విచారణ
VS9TV న్యూస్,వరంగల్ :
వరంగల్ జిల్లా,నెక్కొండ మండలం సూరిపెల్లి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వేత కేరళలో అనుమానాస్ప దంగా మృతి చెందింది.గత రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్న స్వేత,భర్త జంగాల విక్రమ్తో కలిసి కేరళలో నివసిస్తూ ఉద్యో గం చేస్తోంది.సిఆర్పీఎఫ్ ఉద్యోగిగా పని చేస్తున్న భర్త విక్రమ్పై మృతురాలి బంధు వులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో స్వేత మృతి వార్త తెలుసు కున్న బంధువులు భర్త ఇంటిపై దాడికి యత్నించగా,పోలీసులు అడ్డుకుని పరిస్థి తిని అదుపులోకి తీసుకున్నారు. స్వేత మృతి ఘటనలో భర్త విక్రమ్ను పో లీసు లు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.పోలీసుల ప్రాథమిక విచారణ లో బావిలో దూకి స్వేత ఆత్మహత్య చేసు కున్నట్లు భర్త విక్రమ్ చెబుతున్నాడు.అ యితే మృతికి గల నిజమైన కారణాలపై పోలీసులు లోతైన విచారణ కొనసాగిస్తు న్నారు.
Comments
Post a Comment