నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు,చిన్న పిల్లలకు సైకిళ్లు అందచేత...శ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్...
నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు,చిన్న పిల్లలకు సైకిళ్లు అందచేతశ్రీ సీతారామాంజనేయ చారిటబుల్ ట్రస్ట్
కర్నూలు నగరం,కల్లూరు అర్బన్ పరిధి,బిఆర్ రెడ్డి కాలనీ,శ్రీ సీతారామాంజనేయ చారి టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు కమ్మ సంఘం చైర్మన్ (పారిశ్రామికవేత) మాండవ మురళీకృష్ణ శ్రీ సీతారామాంజ నేయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఉ పాధి కొరకు కుట్టుమిషన్లు.చిన్నపిల్లలకు సైకిళ్లు సోమవారం అందజేశారు.అదేవిధంగా భ విష్యత్ లో ఎన్నో కార్యక్రమాలకు దాతలు తరపున ఎన్నో మంచి కార్యక్రమాలు మన ట్ర స్ట్ చేయడం జరుగుతుంది అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వాసంతి, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Post a Comment