కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా గొల్ల మల్లికార్జున యాదవ్...
కాంగ్రెస్ పార్టీ ఓబిసి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రెటరీగా గొల్ల మల్లికార్జున యాదవ్
VS9TV న్యూస్,కర్నూలు ప్రతినిధి :
కర్నూలుకు చెందిన మల్లికార్జున యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శిగా నియమించారు.ఈ విషయాన్ని చైర్మన్ సొంటి నాగరాజు అధికారికంగా ప్రక టించారు.కర్నూలు నగరంలో పాత్రికేయుడుగా అందరికీ సుపరిచితమైన మల్లికార్జున యాదవ్ కు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రస్థాయి పదవి రావడంతో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.కర్నూలు ఆదోని డివిజన్లకు చెందిన రాజకీయ నాయకులు సామాజిక వర్గ నేత లు అభినందించారు.ఈ సందర్భంగా జి.మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ఓబిసి విభా గాల అభివృద్ధికి బాధ్యతాయుతమైన పోరాటం చేస్తానని పేర్కొన్నారు.ఓబీసీలు ఎదు ర్కొంటున్న సమస్యలపై కూడా పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ ఓబిసి సెల్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
Comments
Post a Comment