డ్రగ్స్ వద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు...విద్యా ర్థులకు అవగాహనా...జనవిజ్ఞాన వేదిక...
డ్రగ్స్ వద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దువిద్యార్థులకు అవగాహనాజనవిజ్ఞాన వేదిక
జన విజ్ఞాన వేదిక కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఓర్వకల్లు మండలం,మీదివే ముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మత్తు పానీయాలకు వ్యతిరేకంగా డ్రగ్స్ వ ద్దు బ్రదర్,ఆరోగ్యమే ముద్దు.గుట్కా తింటే,గుటుక్కుమంటావ్ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ సందర్బంగా జనవిజ్ఞాన జిల్లా అధ్యక్షులు బి. డి.సుధీర్ రాజు మాట్లాడుతూ గంజాయి మత్తు పానీయాలను త్రాగి సమాజం,తల్లి తండ్రు లు,విద్యార్థులు ఆర్థికంగా నష్టపోతారని తెలిపారు.ప్రధానోపాధ్యాయుడు పి.శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువు యందు,శ్రద్ధ వహించాలని,మత్తు పానియా ల కు దూరంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,రమణయ్య, మల్లికార్జున,వెంకటేశ్వర్లు,విద్యార్థులు అధికంగా పాల్గొన్నారు.
Comments
Post a Comment