రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టి వేత...రూ.10.8 లక్షల విలువైన 30టన్నుల బి య్యం...
రైస్ మిల్లుకు వెళ్తున్న రేషన్ బియ్యం లారీ పట్టివేతరూ.10.8 లక్షల విలువైన 30టన్నుల బియ్యం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఎస్సై జి.న రేష్ పట్టుకున్నారు.30 టన్నుల బియ్యాన్ని లారీలో తరలిస్తున్నారు.వాటిని పట్టుకుని ఆరా తీయగా రేషన్ బియ్యంగా వెల్లడయింది.విజయవాడ సమీపం నుంచి ఈ బియ్యాన్ని తీ సుకొస్తున్నారు.ఈ బియ్యం విలువ సుమారు రూ.10.8లక్షలు ఉంటుంది.దీనిపై ఎస్ఐ న రేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.లారీ డ్రైవర్ ఆకుల శివకృష్ణ మణికంఠ ను అరెస్టు చేశారు.కాకినాడకు చెందిన కె.చంద్రశేఖర్కు చెందిన లారీగా గుర్తించారు.అయి తే ఈ బియ్యం కాకినాడ వెళుతున్నట్లు వారు చెబుతున్నారు.కాని కోస్తా జిల్లాలోనే రేషన్ బియ్యం కొను గోలు కేంద్రంగా ఉన్న ఆలమూరు మండలం మోదుకూరు రైస్ మిల్లులకు ఈ బియ్యం వస్తున్నట్లు సమాచారం.ఈ బియ్యాన్ని మండపేట మండలం,వేములపల్లి గౌ డౌన్ లో దిగుమతి చేసి లారీని ఆలమూరు పోలీసుస్టేషన్ కు తరలిస్తామని మండల సివి ల్ సప్లై అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు.
Comments
Post a Comment