109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి,తాత ఇచ్చిన అప్పు...వసూలు చేయనున్న మనవడు...

109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి తాత ఇచ్చిన అప్పు
వసూలు చేయనున్న మనవడు 

VS9TV న్యూస్,హైదరాబాద్ :
మధ్యప్రదేశ్ లోని సీహోర్‌కు చెందిన ఒక కుటుంబం 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని కోరుతూ ఇప్పుడు చట్టప రమైన పోరాటానికి సిద్ధమవు తోం ది.రూ.35 వేలతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకుంది.వి వరాలు ఇలా ఉన్నాయి...1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమ యంలో బ్రిటిష్ ప్రభు త్వానికి నిధుల కొరత ఏర్ప డగా,సీహోర్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి సేథ్ జుమ్మాలాల్ రూథియా రూ. 35,000 అప్పుగా ఇచ్చారు.ఆ అప్పును ప్రస్తుతం ఆయన మనవడు వివేక్ రూథియా ఆ చారిత్రక అప్పును వసూ లు చేసేందుకు బ్రిటిష్ క్రౌన్‌కు లీగల్ నోటీసు పం పేందుకు సిద్ధమవుతున్నారు.1917 నాటి రూ.35,000,ప్రస్తుత వడ్డీ లెక్కల ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ అవుతుందని అంచనా.అప్పు ఇచ్చినట్లుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రాసిచ్చిన పత్రాలు,వీలునామా,ఇతర రికార్డులు తమ వద్ద ఉన్నాయని కుటుం బసభ్యులు పేర్కొంటున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....