109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి,తాత ఇచ్చిన అప్పు...వసూలు చేయనున్న మనవడు...
109 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారికి తాత ఇచ్చిన అప్పువసూలు చేయనున్న మనవడు
మధ్యప్రదేశ్ లోని సీహోర్కు చెందిన ఒక కుటుంబం 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించాలని కోరుతూ ఇప్పుడు చట్టప రమైన పోరాటానికి సిద్ధమవు తోం ది.రూ.35 వేలతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కోట్ల రూపాయలకు చేరుకుంది.వి వరాలు ఇలా ఉన్నాయి...1917లో మొదటి ప్రపంచ యుద్ధం సమ యంలో బ్రిటిష్ ప్రభు త్వానికి నిధుల కొరత ఏర్ప డగా,సీహోర్కు చెందిన ప్రముఖ వ్యాపారి సేథ్ జుమ్మాలాల్ రూథియా రూ. 35,000 అప్పుగా ఇచ్చారు.ఆ అప్పును ప్రస్తుతం ఆయన మనవడు వివేక్ రూథియా ఆ చారిత్రక అప్పును వసూ లు చేసేందుకు బ్రిటిష్ క్రౌన్కు లీగల్ నోటీసు పం పేందుకు సిద్ధమవుతున్నారు.1917 నాటి రూ.35,000,ప్రస్తుత వడ్డీ లెక్కల ప్రకారం కోటి రూపాయల కంటే ఎక్కువ అవుతుందని అంచనా.అప్పు ఇచ్చినట్లుగా అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం రాసిచ్చిన పత్రాలు,వీలునామా,ఇతర రికార్డులు తమ వద్ద ఉన్నాయని కుటుం బసభ్యులు పేర్కొంటున్నారు.
Comments
Post a Comment