శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు...

శ్రీశైలం మలన్న హుండీ లెక్కింపు...

13 రోజుల్లో కోట్లల్లో...భక్తుల కానుకలు

VS9TV న్యూస్,శ్రీశైలం :
నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి చెంత భక్తులు తమ భక్తిని చాటుకున్నారు.ఇటీవల అత్యంత వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్ర హ్మోత్సవాల సందర్భంగా భక్తులు పోటెత్తారు.ఈ సందర్భంగా స్వామి,అమ్మవార్లకు సమ ర్పించిన కానుకల లెక్కింపును దేవస్థానం అధికారులు పూర్తి చేశారు.గత 13రోజుల కు గాను మల్లన్నకు భారీగా ఆదాయం లభించింది.చంద్రవతి కళ్యాణ మండ పంలో కట్టుదిట్ట మైన భద్రత,సీసీ కెమెరాల నిఘా మధ్య జరిగిన ఈ లెక్కింపులో స్వామి వారికి రూ. 5,6 1,81,535 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు,ఈఓ శ్రీనివా సరావు అధికారికంగా ప్రకటించారు.నగదుతో పాటు భక్తులు మొక్కుల రూపంలో పెద్ద ఎ త్తున బంగారు,వెండి ఆభరణాలను సమర్పించారు.స్వామి అమ్మవార్లకు కానుకగా 124.5 గ్రాముల బంగారం,5.550కేజీల వెండి సమకూరాయి.భారతీయ కరెన్సీతో పాటు విదే శాల్లోని భక్తులు కూడా స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు.హుండీలో 22 అమెరి కా డాలర్లు,25 ఇంగ్లాండ్ పౌండ్లు,15 ఆస్ట్రేలియా డాలర్లు,సింగపూర్ డాలర్లు,యూరో లతో పాటు యూఏఈ దిర్హమ్స్,ఒమన్ బైసా,మలేషియా రింగిట్స్ వంటి వివిధ దేశాల క రెన్సీలు లభించాయి.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...