చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!...డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు15 రోజు లకు మళ్లీ కాల్...రూ.49 లక్షలు మోసపోయిన వై నం...

చిలక్కి చెప్పినట్లు చెప్పినా వినలేదు!
డిజిటల్ మోసం నుంచి ఓసారి రక్షించిన పోలీసులు
15 రోజులకు మళ్లీ కాల్..రూ.49 లక్షలు మోసపోయిన వైనం

VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి : 
డిజిటల్ అరెస్టు అనేది లేదని,ఆ పేరుతో వచ్చే కాల్సు స్పందించవద్దని పోలీసులు ఆవిశ్రాం త ఉద్యోగికి చిలక్కి చెప్పినట్లు చెప్పారు.రూ.72.50 లక్షలు బదిలీ చేసేందుకు బ్యాంకు కు వచ్చిన అతణ్ని ఆపారు.ఎవరైనా ఇబ్బంది పెడితే...తమను సంప్రదించాలని భరోసా ఇ చ్చి మరీ పంపించారు.15 రోజుల్లోనే మళ్లీ అలాంటి కాల్ రావడంతో ఈసారి ఆ విశ్రాంత ఉద్యోగి భయపడి,మోసగాళ్లకు రూ.49 లక్షలు బదిలీ చేసేశారు.విజయవాడలో స్థిరప డిన స్టీల్ ప్లాంట్ విశ్రాంత ఉద్యోగి (65)కి గత నెలాఖరులో ఈడీ నుంచి ఫోన్ చేస్తున్నా మంటూ ఓ కాల్ వచ్చింది.మీపై కేసులున్నాయని బెదిరించారు.యూనిఫాంలో ఉండి వీడి యో కాల్ చేసిన ఓ వ్యక్తి తాను దర్యాప్తు అధికారినని, రూ.72.50 లక్షలు ఇస్తే కేసు మా ఫీ చేస్తానని అన్నాడు.దీంతో విశ్రాంత ఉద్యోగి విజయవాడ రామచంద్రనగర్లోని ఎస్బీఐ బ్రాంచికి వెళ్లారు.తన పేరిట ఉన్న రూ.78లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను రద్దు చేసి,అందులో రూ.72.50లక్షలను మరో ఖాతాకు బదిలీ చేయాలని కోరారు.అనుమానం వచ్చిన బ్యాం కు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు వచ్చి ఆ ఖాతా నంబ రు పరిశీలిస్తే అది కోల్కతాకు చెందినదని తేలింది.దీంతో లావాదేవీ నిలిపేసి,మోసాలపై అవగాహన కల్పించి పంపిం చారు.అయినా వినలేదు.తర్వాత విశ్రాంత ఉద్యోగి మళ్లీ బ్యాంకుకు వచ్చి,తాము బెంగళూరుకు మారిపోతున్నామని చెప్పి...ఎఫీ క్లోజ్ చేసి,ఆ మొ త్తాన్ని తన పొదుపు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.అనంతరం నగరంలోని ఇండి యన్ బ్యాంకులో ఖాతా తెరిచారు.అక్కడి నుంచి మోసగాళ్ల ఖాతాకు రూ.49 లక్షలు బ దిలీ చేశారు.ఆ సమయంలో బ్యాంకు సిబ్బంది ప్రశ్నించినా...తెలిసిన వ్యక్తికే పంపిస్తున్నా నని చెప్పారు.తీరిగ్గా నాలుగు రోజుల తర్వాత పోలీసులను ఆశ్రయించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...