రూ.20లకే వైద్యం అందిస్తున్ననయీమ్ పాషా
రూ.20లకే వైద్యం అందిస్తున్న నయీమ్ పాషా
VS9TV న్యూస్,హైదరాబాద్ :
చిన్నతనంలో డబ్బుల్లేక తన తండ్రి పడ్డ అనారోగ్య కష్టాలను కళ్లారా చూసిన హైదరాబా ద్కు చెందిన నయీమ్ పాషా అనే వ్యక్తి,పేదరికం వల్ల ఎవరూ వైద్యానికి దూరం కాకూడ దని 'క్రియా సంఘ్ సొసైటీ' (KSS) అనే పేరుతో ఒక సంస్థను స్థాపించారు.దీని ద్వారా రసూల్పురాలో ఆయన నడుపుతున్న హెల్త్ సెంటర్లో కేవలం రూ.20లకే డాక్టర్ కన్స ల్టేషన్ ను ఇప్పించి,ఉచితంగా మందులు అందిస్తూ,ప్రతి నెలా దాదాపు 3,000 మంది రోగులకు అండగా నిలుస్తున్నారు.ఇలా కేవలం వైద్యమే కాకుండా,ఇప్పటివరకు 13,4 00మంది మహిళలకు వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించ డంతో పాటు,ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తూ ఆ ప్రాంతానికి ఒ క పెద్ద దిక్కుగా మారారు.

Comments
Post a Comment