ఈ నెల 22న ఘనంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు...డోన్ గంగ పుత్ర సంఘం...
ఈ నెల 22న ఘనంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలుడోన్ గంగపుత్ర సంఘం
నంద్యాల జిల్లా,డోన్,కోట్లవారిపల్లెలో ఈ నెల 22వ తేదిన ఫాల్గుణ శుద్ధ పంచమి,ఆది వారం వరకు శ్రీశ్రీశ్రీ గంగమ్మ దేవత దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వేడుకలు వేద పం డితులచే నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ మే రకు ఉదయం గణపతి పూజ,పరిషత్,పంచగవ్యప్రాశన,దేవి మూలమంత్ర హోమములు, కళా హోమములు, ప్రతిష్టా హోమములు ఉదయం గం.11-52 లకు యంత్ర ప్రతిష్ట,అ మ్మవారి విగ్రహ ప్రతిష్ట,ధ్వజప్రతిష్ట కళాన్యాసములు,మహాపుర్ణాహుతి,మండప,ఉద్వాసన, అవబృతము నిరాజన మంత్ర పుష్పాలు,వేద ఆశీర్వచనము,ప్రతిష్ట అనంతరం మధ్యా హ్నం గం.1-00కు భక్తాదులందరికి అమ్మవారి అన్నప్రసాదము కలదు.కావున యావన్మం ది ప్రజలు,భక్తులు ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొని శ్రీఅమ్మవారి తీర్థ ప్రసాదములు,స్వీక రించి అమ్మవారి అను గ్రహమునకు పాత్రులు కాగలరని వారు తెలిపారు.
Comments
Post a Comment