ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీ పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది...
ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీకి పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శు క్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా ఐదు వేల లంచం తీ సుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.అ ధికారుల వివరాల ప్రకారం...కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వ డానికి సంబంధించి లంచం డి మాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు.ఈ ఆపరేషన్లో లంచం స్వీకరిస్తున్న సమ యంలోనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ వారిలో పాలకుర్తి సా యి చరణ్ (స్టెనోగ్రాఫర్),పున్నం రజిత,కొమ్ము సునీత ఉన్నారు.సర్టిఫైడ్ కాపీ జారీ చే యడానికి ఐదువేలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడిం చారు.పట్టుబడ్డ సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.కోర్టు పరిధిలో అవినీతి చర్యలు చోటు చేసుకోవడం పట్ల న్యాయవాదులు,ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Post a Comment