ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీ పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది...

ఐదు వేలు లంచం తీసుకుని ఏసీబీకి 
పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది

VS9TV న్యూస్,హైదరాబాద్ :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు శు క్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల సందర్భంగా ఐదు వేల లంచం తీ సుకుంటూ ముగ్గురు కోర్టు సిబ్బంది ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.అ ధికారుల వివరాల ప్రకారం...కోర్టులో సర్టిఫైడ్ కాపీ ఇవ్వ డానికి సంబంధించి లంచం డి మాండ్ చేసినట్లు ఫిర్యాదు అందింది.బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వారు పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించారు.ఈ ఆపరేషన్‌లో లంచం స్వీకరిస్తున్న సమ యంలోనే ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.పట్టుబడ్డ వారిలో పాలకుర్తి సా యి చరణ్ (స్టెనోగ్రాఫర్),పున్నం రజిత,కొమ్ము సునీత ఉన్నారు.సర్టిఫైడ్ కాపీ జారీ చే యడానికి ఐదువేలు లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడిం చారు.పట్టుబడ్డ సిబ్బందిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొన సాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.కోర్టు పరిధిలో అవినీతి చర్యలు చోటు చేసుకోవడం పట్ల న్యాయవాదులు,ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...