బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు...
బ్రెయిన్ ఆపరేషన్ చేస్తుండగా గిటార్ వాయించాడు
మెదడులోని కణితిని తొలగించేందుకు వైద్యులు 'అవేక్ క్రానియోటమి' అనే ఆపరేషన్ చేస్తున్నా రు.ఈ పద్ధతిలో రోగి మేల్కొని ఉండగానే ఆప రేషన్ చేస్తారు.ఇటీవల ఓ రోగి గిటార్ వాయి స్తుండగా ఈ చికిత్స విజయవంతంగా ముగిసిం ది.మాటలు,కదలికలకు అంతరాయం కలగకుం డా ఉండేందుకే వైద్యులు ఈ విధానాన్ని ఎంచు కుంటారు.ప్రస్తుతం భారత్లోని ఎయిమ్స్, CMC వెల్లూర్ వంటి ప్రముఖ ఆసుపత్రులలో 30 ఏళ్లు గా ఈ అత్యాధునిక సౌకర్యం అందుబాటులో ఉంది•
Comments
Post a Comment