అనధికార నిర్మాణాలను లేఅవుట్లను క్రమబద్ధీకరిం చుకోవాలి...నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనా థ్...
అనధికార నిర్మాణాలను లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి
నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
VS9TV న్యూస్,కర్నూలు కార్పోరేషన్
రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం, లేఅవుట్ రెగ్యలైజేషన్ స్కీం ద్వారా అనధికార నిర్మా ణాలను,అక్రమ లేఅవుట్లను ప్రజలు క్రమబద్ధీకరిం చుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వ నాథ్ సూచించారు.శనివారం ఆయన జొహరాపురం లో వివిధ ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు, నిర్మాణా లను తనిఖీ చేశారు.నోటీసుల జారీపై ఆరా తీశారు. కొత్తగా జరుగుతున్న నిర్మాణాలు ప్లాన్కి ప్రకారం జరు గుతుందా? లేదా? అని పరిశీలించారు.ఈ కార్యక్ర మంలో బిల్లింగ్ ఇన్ స్పెక్టర్లు దివాకర్,పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment