ముగ్గురు వ్యక్తులపై కత్తులు,కర్రలతో దాడి... ఆపేందుకు వెళ్లిన వ్యక్తి మృతి...

ముగ్గురు వ్యక్తులపై కత్తులు,కర్రలతో దాడి
ఆపేందుకు వెళ్లిన వ్యక్తి మృతి

VS9TV న్యూస్,కర్నూలు క్రైం : 
కర్నూలు నగరం,పాతబస్తీ ఖండేరి వీధిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుం ది.అన్నదమ్ములు ముగ్గురిపై దుండగులు కత్తులు,కర్రలతో దాడి చేయగా వారిలో మనోహ ర్ (35) తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన జరిగిం ది.వివరాలు ఇలా ఉన్నాయి...గత ఎన్నికల సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఉన్న మనస్పర్థలే హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పాతబస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న అనిల్ బార్ వద్ద విజయ్,మారుతి కలసి మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా అదే సమయంలో తెలుగు రాజు,తెలుగు నగేష్,ఎరుకలి రాముడు కల సి మారుతిని దూషించడంతో ఘర్షణ తలెత్తింది.అక్కడున్న వారు సర్దిచెప్పడంతో ఎవరికి వారు ఇంటికి వెళ్లి అర్ధరాత్రి మళ్లీ ఫోన్ చేసుకుని దూషించుకున్నారు.పాతబస్తీలోని ఖం డేరి వీధి ఐటీఐ సెంటర్ వద్దకు ఆటోలో చేరుకుని విజయ్,మారుతిపై ప్రత్యర్థులు దాడి చే స్తుండగా అక్కడే నివాసముంటున్న మనోహర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారించే ప్ర యత్నం చేశాడు.తెలుగు రాజు,తెలుగు నగేష్,ఎరుకలి రాముడు అతనిపై కూడా దాడి చే శారు.ఈ దాడిలో ముగ్గురు తీవ్ర గాయాలకు గురికాగా మనోహర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా,విజయ్,మారుతి స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్నారు.మృతుడు బ్యాంకు లోన్ రికవరీ గ్రూప్లో సభ్యుడిగా పనిచేస్తున్నాడు.విష యం తెలిసిన వెంటనే ఒకటో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దు మణిగేలా చేసి మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ,ఎస్టీ అట్రా సిటీ,30 2,324 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....