కాలం చెల్లిన మందులు అమ్ముతున్న RMPలపై దాడులు...డ్రగ్ కంట్రోల్ అధికారులు...
కాలం చెల్లిన మందులు అమ్ముతున్న RMPలపై దాడులుడ్రగ్ కంట్రోల్ అధికారులు
బాధితుల సమాచారం మేరకు కృష్ణ జిల్లా,గుంటూరు,పల్నాడు జిల్లాలో కూడా ఇలా లైసె న్స్ లే కుండా విచ్చల విడిగా పెయిన్ కిల్లర్,యాంటీ బయోటిక్స్,స్థిరయిడ్ ఇంజక్షన్ లను విచ్చల విడిగా అమ్ముతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న RMP లపై డ్రగ్ కంట్రోల్ అధి కారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో జగ్గయ్యపేట మండలం,బలుపు పాడులో ఆ ర్ఎంపీ వల్లంకొండ గోపి వద్ద లక్ష రూపాయలు విలువైన మందులను పట్టుకుని సీజ్ చేశా రు.జగ్గయ్యపేటలో తజ్ క్లినిక్ పేరుతో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ షేక్ తాజుద్దీన్ నుంచి రూ.2 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు పెనుగంచి ప్రోలు మండ లం,తోటచర్లలో ఆర్ఎంపీ బిత్రా బాలకృష్ణ వద్ద లక్షల విలువైన మందులను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోజిల్లా డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సహాయ సంచాలకులు పి.శ్రీరామ మూర్తి,డ్రగ్ ఇన్ స్పెక్టర్లు డి.సునీత,ఎ.కృష్ణ,కె.వి.భూపేష్,బి.గోపాలకృష్ణ తదితరులు పా ల్గొ న్నారు.
Comments
Post a Comment