17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి....ఖమర్ నూరు ల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్... కె.ఆంజనేయులు,కల్లూ రు తహసీల్దార్....
17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం
ఖమర్ నూరుల్లా,జిల్లా జాయింట్ కలెక్టర్
కె.ఆంజనేయులు,కల్లూరు తహసీల్దార్
17,18 ఏళ్ళు నిండిన యువతి,యువకులు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కల్లూరు త హసీల్దార్ కె.ఆంజనేయులు సూచించారు.ఈ మే రకు పాణ్యం నియోజక వర్గం ఓటరు నమోదు అ ధికారి,కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంను ఈ నెల 10వ తే దీ నుండి 12వ తేదీ వరకు కల్లూరు మండలంలో ని రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాల కె.వి.సుబ్బారె డ్డి మహిళా కళాశాల,సాయికృష్ణ డిగ్రీ కళాశాల లో మూడు రోజుల పాటు నిర్వహించారు.
ఇందులో భాగంగా గురువారం సాయికృష్ణ డిగ్రీ కళా శాలలో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ ఖమర్ నూరుల్లా హాజరై అవగాహనా కల్పించారు.ఓటు నమోదు చేసుకోదల చిన వారు సీఈఓ ఆంధ్ర వెబ్ సైట్ ఓటరు పోర్టల్ లో ఓటు నమోదు చేసుకునే విధానం గురించి డిగ్రీ విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్ర మంలో సాయికృష్ణ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జానీ భాష వారి సిబ్బంది,కల్లూరు మండలం తహసీల్దార్ కే.ఆంజనేయులు,ఎలెక్ష న్ డిప్యూటీ తహసీల్దార్ జి.అనురాధ,రామక్రి ష్ణ,ఇస్మాయిల్,విఆర్వోలు,బిఎల్ ఓలు పాల్గొ న్నారు.
Comments
Post a Comment