నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం...

నూతన పల్లె అంగన్వాడీ టీచర్ పి.పద్మావతి మృతికి సిఐటియు సంతాపం 
VS9TV న్యూస్,కర్నూలు క్రైం :
అంగన్వాడి టీచర్ పి పద్మావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులకు గురవుతూ బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్,సుంకులమ్మ గుడి ఆమె స్వ గృహంలో మృతి చెందిన ఘటన జరిగింది.ఈ నేప థ్యంలో ఆమె పార్థివ దేహాన్ని సందర్శించన సిఐటి యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.డి.అంజి బా బు,పి.ఎస్.రాధాకృష్ణ, అంగన్వాడి యూనియన్ సిఐ టియు జిల్లా నాయకులు ఎం.గోపాల్,అంగన్వాడీ న గర నాయకులు మహమ్మద్ రఫీ,కే.సుధాకరప్ప, ఓల్డ్ సిటీ సిఐటియు నాయకులు ఆర్.కృష్ణలు సంతాపం తెలియచేశారు.పద్మావతి భర్త కూడా గత ఆరు నెలల క్రితం మరణించారు.పద్మావతికి ఒక కుమారుడు మా త్రమే ఉన్నారు.ప్రభుత్వం అంగన్వాడీలకు ఐసిడిఎస్ తరఫున రావలసిన ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని వెం టనే అందించాలని సిఐటియు,నాయకులు కోరారు. పద్మావతితో పాటు పనిచేస్తున్న సహచర గార్గేయపు రం సెక్టర్ అంగన్వాడీ టీచర్లు కూడా పద్మావతి మృత దేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....