ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్...
ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా లను సందర్శించిన ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్
పదవ తరగతి ప్రభుత్వ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికా కుండా,ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎస్ ఎస్ సి స్పెషల్ ఆఫీసర్,మండల విద్యాశాఖాధికారి ఎం.శ్రీని వాసులు పిలుపునిచ్చారు.శనివారం ఆయన స్థానిక ముజఫర్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.ఈ సంద ర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మొద టిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న నేపథ్యం లో వి ద్యార్థుల్లో సహజంగా ఉండే ఒత్తిడిని అధిగ మిం చాలని సూచించారు.పరీక్షా కేంద్రాల్లో అను సరించాల్సిన నిబంధనలు,సమయ పాలన, సమా ధాన పత్రాలను నింపే విధానంపై విద్యా ర్థులకు కీలక అవగాహన కల్పించారు.పరీక్షా కేంద్రంలో ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆత్మవి శ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులను అభినందించారు.అనంతరం,విద్యార్థులకు పరీ క్షల సన్నద్ధత కోసం అవసరమైన స్టడీ మెటీరియ ల్ ను ఆయన స్వయంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేశప్ప,ఉ పాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Post a Comment