బీసీ మంత్రి సవితమ్మను మర్యాద పూర్వకంగా కలి సిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృ ద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ...
బీసీ మంత్రి సవితమ్మను మర్యాద పూర్వకంగా కలిసిన ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ
విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీ కారానికి బిసి మంత్రి సవితమ్మ ఆహ్వానం పలు కుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వ తమ్మ,విజయవాడలోని వారి కార్యాలయంలో
బీసీ మంత్రి సవితమ్మను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్బంగా విశ్వ బ్రాహ్మణుల పలు సమస్యలను మంత్రికి వివరిం చారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొ రేషన్ డైరెక్టర్ తునికిపాటి శివ,సుతారు రాఘ వేంద్ర,తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment