యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి...ఆచార్య వి.వెంకట బసవరావు,రాయల సీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్...
యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలి
ఆచార్య వి.వెంకట బసవరావు,రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్
యువత విద్యార్థి దశనుండే సామాజిక బాధ్యత కలిగి ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వి. వెంకట బసవరావు సూచించారు.రాయలసీమ యూనివర్సిటీ ఇంజి నీరింగ్ కాలేజీ విద్యార్థులు వర్సిటీకి సమీపంలోని సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజీ వద్ద ఏర్పా టుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్ కుమార్ నా యుడుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ప్రజలకు చల్లదనం అందించడమే లక్ష్యంగా విద్యార్ధులు చేపట్టడం పట్ల విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి న్ని చేపట్టి కొనసాగించాలని ఆచార్య బసవరావు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కాలేజీ అధ్యాపకులు వి.సతీష్ కుమార్,శివ ప్రసా ద్ రెడ్డి,కే.చిన్నయ్య ,విద్యార్థులు ఠాగూర్ నాయ క్,భువనేశ్వర్,మనోజ్,సాయిదినేష్,హరి పాల్గొ న్నారు.
Comments
Post a Comment