పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు...
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమై న పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.జిల్లాలో జరుగుతున్న పదవ పరీక్ష కేంద్రాలనుడిఎస్పీ లు,సిఐలు,ఎస్సైలు,పోలీసు సిబ్బంది తనిఖీ చేశారు.పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్లు,ఎలక్ట్రానిక్ పరికరాలు,తీసుకు రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించా రు.అలాగే ప్రశ్నపత్రాల రవాణా భద్రతా పరంగా ప్రత్యేక ఎ స్కార్ట్ ఏర్పాటు చేశారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో 144సెక్షన్ అమల్లో ఉన్నందున గుం పులు గుంపులుగా ఎవరు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
Comments
Post a Comment