ప్రధానిపై వివాదాస్పద పోస్టులు...రాయచోటి వ్యక్తిపై కేసు నమోదు...
ప్రధానిపై వివాదాస్పద పోస్టులు
రాయచోటి వ్యక్తిపై కేసు నమోదు
దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోషల్ మీడి యాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన రాయచో టికి చెందిన రిహాన్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.రాయచోటి అర్బన్ పోలీస్ స్టేష న్లో కేసు నమోదైంది.ఈ సందర్భంగా రాయ చోటి సీఐ బీవీ చలపతి మాట్లాడుతూ సోషల్ మీ డియాలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే కఠిన చ ర్యలు తప్పవని హెచ్చరించారు.కుల మతాల మ ధ్య చిచ్చు పెట్టేలా,మహిళలపై అసభ్యకరంగా పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచిన్నట్లు తెలిపా రు.ఫేక్ అకౌంట్లతో సమాజ శాంతికి భంగం కలి గించే వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం 24 గంటలు పనిచేస్తోందన్నారు.రెచ్చగొట్టే ప్రసం గాలు చేసినా,వాటిని ప్రోత్సహించినా చట్టపరం గా కఠినంగా వ్యవహరిస్తామని సిఐ బి.వి.చల పతి స్పష్టం చేశారు.
Comments
Post a Comment