ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు... విద్యార్థులు ఎటువంటి వత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి...జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

ప్రశాంత వాతావరణంలో పదవతరగతి పరీక్షలు
విద్యార్థులు ఎటువంటి వత్తిళ్లకు లోనవ్వకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయండి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
VS9TV న్యూస్,కర్నూలు ఎడ్యుకేషన్ :
కర్నూలు జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాం త వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు.సోమవారం స్థానిక ఏ క్యాంప్‌ లోని ఇందిరాగాంధీ స్మారక నగరపా లక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తర గతి పబ్లిక్ పరీక్షల తీరును కలెక్టర్ పరిశీలించా రు.ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రాల్లో విద్యా ర్థులకు కల్పించిన వసతులు,పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు,ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని,గదుల్లో వెలుతురు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేలా చూడాలని విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.ఇన్విజిలేటర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వ హించాలని,అనధికార వ్యక్తులు పరీక్షా కేంద్రాల పరిసరాల్లోకి రాకుండా చూడాలని కలెక్టర్ బందో బస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని ఆదేశిం చారు. 160 పరీక్ష కేంద్రాలలో ప్రశాంత వాతావర ణంలో పరీక్షలు జరిగేలా గట్టి చర్యలు తీసుకోవా లని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ను ఆదేశించారు.కర్నూలులోని శ్రీ చైతన్య పాఠ శాల పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా మృతి చెందడం పట్ల కలెక్టర్ తీవ్ర దిగ్భ్రాంతిని,సంతా పం వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూ రాలని కలెక్టర్ భగవంతుడిని ప్రార్థించారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....

టీవీకే పార్టీ అధినేత విజయ్,సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్...