కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ...గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి...

కార్యకర్త కుటుంబానికి మంత్రి లోకేష్ అండ
గతేడాది కర్నూలు వద్ద విద్యుత్ షాక్ తగిలి అర్జున్ మృతి
టీడీపీ కేంద్ర కార్యాలయంలో అర్జున్ కుటుంబాన్ని కలిసిన మంత్రి లోకేష్
ధైర్యంగా ఉండాలని,జీవితాంతం అండగా ఉంటానని భరోసా
VS9TV న్యూస్,మంగళగిరి :
తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎప్పు డు,ఏ ఆపద వచ్చినా అండగా నిలిచే మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.గతేడాది కర్నూలు జిల్లా,నన్నూరు వద్ద మునగాలపాడు గ్రామా నికి చెందిన టీడీపీ కా ర్యకర్త ఎమ్.అర్జున్ అనే యు వకుడు విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.ఈ నేపథ్యంలో అర్జున్ కుటుంబ సభ్యులను మంగళగి రిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి మం త్రి పిలిపించారు.దివంగత అర్జున్ తల్లిదండ్రులు మ స్టిక్ మద్దిలేటి,రాణితో పాటు సోదరి కోమలితో మంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు.వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.అర్జున్ మరణం బాధించిందని చె ప్పారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.అర్జున్ సోదరి కోమలి చదువు వివరాలను అడిగి తెలుసుకు న్నారు.కుటుంబ బాధ్యత తాను తీసుకుంటానని,జీ వితాంతం అండగా ఉంటానని మంత్రి వారికి భరోసా ఇచ్చారు.తమ కుటుంబానికి అండగా నిలవడం పట్ల మంత్రి నారాలోకేష్ కు అర్జున్ కుటుంబ సభ్యులు ధ న్యవాదాలు తెలిపారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....