భారత తొలి మహిళా డాక్టర్...డాక్టర్ ఆనందీ బాయి జోషి...ఎందరికో స్పూర్తి...
భారత తొలి మహిళా డాక్టర్...డాక్టర్ ఆనందీ బాయి జోషి...ఎందరికో స్పూర్తి...
భారతదేశ తొలి మహిళా వైద్యురాలు డాక్టర్ ఆనందీ బాయి జోషి జయంతి (మార్చి 31), మంగళవారం ఘనంగా నిర్వహించారు.1865లో జన్మించిన ఆమె, 14 ఏళ్లకే బిడ్డను కోల్పోయిన బాధ నుండి వైద్యురా లిగా మారాలని నిశ్చయించుకున్నారు.భర్త గోపాలరా వు ప్రోత్సాహంతో అమెరికా వెళ్లి,1886లో పెన్సిల్వేని యా మహిళా వైద్య కళాశాల నుండి పట్టా పొందారు. అనారో గ్యంతో 21ఏళ్లకే మరణించినా,లక్షలాది మం ది మహిళలకు ఆమె నేటికీ స్ఫూర్తిప్రదాత.
Comments
Post a Comment