ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ...ఎన్‌కౌం టర్లు,లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ... దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు...

ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ
ఎన్‌కౌంటర్లు,లొంగుబాట్లతో ఉనికి కోల్పోయిన పార్టీ
దళంతో సహా డీజీపీ ముందు లొంగుబాటు
VS9TV న్యూస్,అమరావతి ప్రతినిధి :
మావోయిస్టు రహిత భారత్‌ కోసం కేంద్రం ప్రారంభిం చిన 'ఆపరేషన్‌ కగార్‌' లక్ష్యాన్ని ఏపీ చేరుకుంది.మా వోయిస్టు కేంద్ర కమిటీలో ఏపీ నుంచి మిగిలిన ఒకే ఒక్కడు చెల్లూరి నారాయణరావు కూడా లొంగిపో యేందుకు రంగం సిద్ధమైంది.మావోయిస్టు పార్టీ కీలక నాయకుల్లో చాలావరకూ ఇప్పటికే తెలంగాణ పోలీ సుల ముందు లొంగిపోవడంతో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నారాయణ రావు ఏపీ పోలీసులకు టచ్‌లోకి వచ్చారు.సంప్రదింపుల అనంతరం సోమవారం తన దళంతో సహా డీజీపీ ముందు లొంగిపోయారు.దీంతో 1980 నుంచి మావోయిస్టు పార్టీకి పెద్ద దిక్కులా వ్య వహరించిన ఏపీ నాయకత్వం ఇక చరిత్ర పుటల్లోకి చేరబోతోంది.

నక్సలైట్ల నుంచి మావోయిస్టుల వరకు : 

నక్సల్‌ బరిలో పుట్టిన విప్లవ పార్టీలో సభ్యుల్ని నక్స లైట్లుగా పిలిచేవారు.ఆ తర్వాత పీపుల్స్‌ వార్‌ గ్రూపు గా కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో దేశం లోని పలు రాష్ట్రాలకు విస్తరించింది.ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న మావోయిస్టులను అణచి వేసేందుకు గ్రే హౌండ్స్‌ దళాన్ని ఏర్పాటుచేసిన రాష్ట్ర పోలీసు శాఖ దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు శిక్షణ సహకా రం అందించింది.రాష్ట్ర విభజన తర్వాత గతేడాది నవంబరు మూడో వారంలో హిడ్మా ఎన్‌కౌంటర్‌తో సత్తా చాటింది.రాష్ట్రంలో ఒకప్పుడు మంత్రులు,ఐపీ ఎస్‌ అధికారుల్ని సైతం కాల్చి చంపిన మావోయిస్టు లు తుపాకీ రాజ్యం స్థాపిస్తామని ప్రభుత్వాలకు సవా లు విసిరారు.తమ ఉనికి కోసం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ ప్రజా ప్రతినిధులపై దాడులు చేస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలు విసిచారు.2003 లో సీఎం చంద్రంబాబుపై అలిపిరి వద్ద దాడి చేసిన మావోయిస్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్చలకు పిలి చింది.తమ పార్టీకి అదే పెద్ద శాపమని మావోయిస్టు లు గతంలో పేర్కొన్నారు.2014లో కేంద్రంలో అధికా రంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల నుంచి దండకారణ్యంలో మావోస్టుల వరకూ అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళికా బద్ధంగా శ్రమించింది.ఈ నెల 31లోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌ షా పలుమార్లు ప్రకటించా రు.అందుకు అనుగుణంగా ఆ పార్టీని చావుదెబ్బ తీశారు.ఈ క్రమంలో కేంద్రం విధించిన గడువు నాటికి ఏపీలో మావోయిస్టు నాయకత్వం తుడిచిపెట్టుకు పోయిందని ఏపీ పోలీసులు త్వరలో ప్రకటించను న్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....