ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై...టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు...

ఎసిబి ట్రాప్ లో పట్టుబడిన ఎస్సై
టపాకాయలతో సంబరాలు చేసుకున్న ప్రజలు
VS9TV న్యూస్,హైదరాబాద్ :
నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరి ప్రసా ద్ రెడ్డి రూ.25వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధి కారులకు పట్టుబడ్డాడు.ఈ ఘటనతో ప్రజలు టపాకా యలతో సంబరాలు చేసుకున్నారు.ఇలాంటి ఎస్సైని ఇంతకాలం ప్రభుత్వం ఎలా కాపాడుకుంటుంది.అవి నీతికి పాల్పడే ఉద్యోగులు ఎక్కడ విధులు నిర్వహిం చిన ఇదే తంతు సాగిస్తారు.అవినీతికి పాల్పడి,ఎసిబి అధికారులకు పట్టుబడిన వారిపై సస్పెండ్,జైలు శిక్ష వంటివి సాధారణం...నేటి సమాజంలో వినూత్న ప్ర యోగాలు ప్రదర్శించాలి.ఎసిబికి పట్టుబడిన వారి జీ వన విశేషాలు,ఆస్తుల చిట్టా...ప్రజాక్షేత్రంలో ప్రదర్శిం చాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్న దుస్థితి ఏర్ప డింది.భవిష్యత్ లో ప్రభుత్వాలు ఈ దిశగా తమ ఆ దేశాలు జారీ చేయాలనీ కోరుతున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి...
నాగర్ కర్నూల్ జిల్లా,తిమ్మాజీపేట ఎస్సై హరిప్రసాద్ రెడ్డి,ఇసుక అక్రమ రవాణాలో పట్టుబడ్డ ట్రాక్టర్,జేసిబి వదిలి పెట్టేందుకు రూ.25 వేలు లంచం డిమాండ్ చే శారు.దీంతో కడుపు మండిన వాహనాల యజమాని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.పకడ్బందీగా వల పన్ని,అవి నీతి ఎస్సైని పట్టేసింది.దీంతో ఇతర కేసుల్లో ఆయన బాధితుల దృష్టికి వెళ్ళింది.సమాచారం అందిన వెం టనే వారు పెద్దఎత్తున రోడ్లోనే టపాకాయలు పేల్చి, గెంతులేస్తూ సంబరాలు చేసుకున్నారు.అవినీతి ఎ స్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.చాలామం దిని డబ్బులకు పీడించాడని,దారుణంగా కొట్టేవాడని బాధితుల ఆరోపణలు చేశారు.సీసీ కెమెరాల పేరుతో ప్రతి గ్రామంలో డబ్బులు వసూలు చేశాడని,భూ తగా దాలు,సివిల్ విషయాల్లో తలదూర్చి డబ్బులు దండు కున్నాడని నేడు దైర్యంగా ఆరోపిస్తున్నారు.

Comments

VS9TV NEWS

10లో కల్లూరు మండలం 82.91 శాతం ఉత్తీర్ణత... ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం...ఎం.శ్రీనివాసులు,ఎంఈఓ,ప్రత్యేక అధికా రి...

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్...ఆటోతో ఢీకొట్టి నిలువరించిన తీరు...సీసీటీవీలో వెలుగుచూసిన సాహసం... సన్మానించిన నగర సీపీ సజ్జనర్...నగదు పుర స్కారం,ప్రశంసా పత్రం అందజేత...

విజయవాడలో ఘనంగా హనుమాన్ జ యంతి ఉత్సవాలు...హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ,అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్స న్,నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్య క్షురాలు కమ్మరి పార్వతమ్మ....

రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం...అన్న దాత సుఖీభవ-పీఎం కిసాన్...సంవత్సరానికి రూ.20వేలు సహకారం...గౌరుచరిత రెడ్డి,పా ణ్యం ఎమ్మెల్యే...

చోరికి పాల్పడిన పని మనిషి నుండి ఐదు తులాల బంగారు,300గ్రాముల వెండి వస్తువులు రికవరీ...వి క్రమ్ సింహ,నాల్గవ పట్టణ సిఐ...

రాజమౌళి,మహేశ్ బాబు ‘వారణాసి’ టైటిల్‌పై వివాదం...

తోపు హీరోయిన్...కట్ చేస్తే,వ్యభిచారంలోకి ఎంట్రీ ? చివరికి ఏయిడ్స్‌తో మృతి...

న్యాయ వ్యవస్థ మీద కేంద్రం దాడి

ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో కన్న కూ తురిని హత్య చేసిన తండ్రి...ఆత్మహత్యగా చి త్రీకరించే ప్రయత్నం...పోస్టుమార్టంతో వెలుగు లోకి వచ్చిన నిజం...

మాదకద్రవ్యాల సమాచారమిద్దాం...పారిశుద్ధ్య కార్మికులకు కమిషనర్ చల్లా సూచన....