శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు...
శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకలు
VS9TV న్యూస్,విజయవాడ :
విజయవాడ,తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం లో శనివారం శ్రీ మహాత్మా జ్యోతిబా పూలే 200వ జ యంతి వేడుకలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి స వితమ్మ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.కా ర్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షే మ,అభివృద్ధి కార్పొ రేషన్ చైర్ పర్సన్,నంద్యాల పార్ల మెంట్ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ హజారయ్యారు.ఈ సందర్బంగా మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అ ర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ సామాజిక సమాన త్వం,విద్యా విస్తరణ కోసం జీవితాంతం పోరాడిన మ హానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకం అన్నారు.ఆ యన చూపిన మార్గంలో నడుస్తూ సమాన అవకాశా లతో సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చే యాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప లు బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొన్నారు.
Comments
Post a Comment